అలా చేయకుంటే పాక్ ను అంతం చేస్తాం: మోడీ
Monday, May 12, 2025 08:55 PM News

పాకిస్థాన్ తో భారత్ కేవలం ఉగ్రవాదం, POKలపై మాత్రమే చర్చిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఉగ్రవాదాన్ని ఆ దేశ ప్రభుత్వం అంతం చేయాల్సిందేనని తేల్చిచెప్పారు. లేకపోతే ఆ దేశమే సమాప్తం అవుతుందని తీవ్రంగా హెచ్చరించారు. ఉగ్రవాదం-చర్చలు, టెర్రర్- ట్రేడ్, నీళ్లు-రక్తం ఒకేమార్గంలో ప్రవహించవని ప్రధాని మరోసారి కుండబద్దలు కొట్టారు. యుద్ధంలో పాక్ కు ప్రతిసారీ దుమ్ము దులిపామని గుర్తు చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: