ఏపీ: స్కూల్లోనే పెళ్లి చేసుకున్న విద్యార్థులు
Friday, February 7, 2025 07:49 PM News
పదో తరగతి చదివే మైనర్ విద్యార్థులు తరగతి గదిలోనే వివాహం చేసుకున్న ఘటన మచిలీపట్నంలోని ఓ ప్రైవేటు స్కూల్లో చోటుచేసుకుంది. వివరాలు సేకరించడానికి వెళ్లిన మీడియాపై పాఠశాల కరస్పాండెంట్ విరుచుకుపడ్డారని మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనతో యాజమాన్యం హాస్టల్ నుంచి మైనర్ విద్యార్థులను ఇంటికి పంపించివేశారు. వరుస ఘటనలపై విద్యార్థుల తల్లితండ్రులు ఆందోళన చెందుతున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
