Big Breaking: మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన
Monday, June 9, 2025 09:55 PM News

ఏపిలో ఎస్జీటీల బదిలీల విషయంలో మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. వెబ్ కౌన్సెలింగ్ బదులు మాన్యువల్ విధానంలో కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించినట్లు ట్వీట్ చేశారు. టీడీపీ ఎమ్మెల్సీల విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఉపాధ్యాయుల అభిప్రాయాలను ఎమ్మెల్సీలు తనకు తెలియజేశారన్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: