రైలు ప్రయాణీకులకు శుభవార్త
Wednesday, July 23, 2025 09:42 PM News
ఇప్పటివరకు జనరల్ బోగీలో ప్రయాణించే వారికి ఆహారం విషయమై చాలా ఇబ్బందులు ఉండేవి. కానీ, ఇకపై అలాంటి ఇబ్బందులు ఉండవు. భారతీయ రైల్వేలు (IRCTC) కొత్తగా ఏర్పాటు చేసిన సర్వీస్ లో జనరల్ కోచ్ ప్రయాణికులకు మంచి నాణ్యత గల ఆహారం, తాగునీరు అందుబాటులో ఉండనుంది.
ఈ కొత్త పథకం ద్వారా జనరల్ క్లాస్ లో ప్రయాణించే వారు సీటు వదిలి ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా భోజనం నేరుగా వారి సీటు దగ్గరే అందిస్తారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



