భారీ ఉగ్రదాడి.. 100 మందికి పైగా మృతి
Tuesday, May 13, 2025 11:17 AM News
_(6)-1747115226.jpeg)
పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసోలో ముష్కరులు భారీ ఉగ్రదాడికి పాల్పడ్డారు. జిహాది గ్రూప్ ఉత్తర బుర్కినా ఫాసో ప్రాంతంలో దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో వంద మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ మృతుల్లో ఎక్కువగా సైనికులు, కార్మికులు, స్థానికులు ఉన్నట్లు సమాచారం. అయితే కీలకమైన సైనిక స్థావరాలు, పట్టణాలపై దాడులకు పాల్పడటంతో ఎక్కువ మంది మృతి చెందారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: