Breaking: భారీ అగ్ని ప్రమాదం.. నలుగురు మృతి

Monday, August 18, 2025 09:07 PM News
Breaking: భారీ అగ్ని ప్రమాదం.. నలుగురు మృతి

ఢిల్లీలోని మోతీనగర్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మహాజన్ ఎలక్ట్రానిక్స్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో నలుగురు మృతి చెందాగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని బాధితులను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: