ఇన్ఫోసిస్ పై చర్యలు తీసుకోండి : లేబర్ మినిస్ట్రీ
Thursday, February 27, 2025 01:30 PM News
ఇన్ఫోసిస్ మైసూర్ క్యాంపస్లో ట్రైనీస్ లేఆఫ్ లపై కలగజేసుకోవాలని కర్నాటక లేబర్ కమిషనరును కేంద్ర లేబర్ మినిస్ట్రీ కోరింది. ఈ విషయంలో తీసుకున్న చర్యలపై వివరంగా రిపోర్టు ఇవ్వాలని ఆదేశించింది. NITES ఫిర్యాదు మేరకు రెండోసారి లేఖ రాసింది.
ఈ అంశాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని, అలాగే మాకూ, ఫిర్యాదుదారులకు సమాచారం ఇవ్వండి అని అందులో పేర్కొంది. మరో వైపు తాము నిబంధనలకు విరుద్ధంగా నడుచుకోలేదని కంపెనీ వాదిస్తోంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)