తొక్కిసలాట ఘటన: తుది నివేదిక సమర్పించిన సర్కార్

Friday, July 18, 2025 10:41 AM News
తొక్కిసలాట ఘటన: తుది నివేదిక సమర్పించిన సర్కార్

బెంగుళూరులోని చిన్న స్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక రాష్ట్ర సర్కార్ హైకోర్టుకు తుది నివేదికను సమర్పించింది. ఈ నివేదికలో RCB టీం నే ప్రధాన బాధ్యుడిగా పేర్కొంది. అయితే RCB యాజమాన్యం ముందస్తుగా అనుమతి కోరడంతో పాటు ఏర్పాట్లు చేయకపోవడం, సమన్వయం లేకపోవడం వల్లనే తొక్కిసలాట ఘటన జరిగినట్లు రాష్ట్ర సర్కార్ తెలిపింది. కాగా ఈ ఘటనలో ఇప్పటికే RCB యాజమాన్యంతో పాటు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ పై చర్యలకు సిద్ధమైంది.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: