భారతీయ అంతరిక్ష స్టేషన్ నమూనాను విడుదల చేసిన ఇస్రో
Friday, August 22, 2025 09:56 PM News
అంతరిక్ష రంగంలో భారత్ దూకుడు పెంచుతుంది. ఈ మేరకు 2035 నాటికి సొంతంగా అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) వెల్లడించింది. ఈ క్రమంలో తాజాగా భారతీయ అంతరిక్ష స్టేషన్(BAS) నమూనాను విడుదల చేసింది.
ఢిల్లీలో భారత మండపంలో నేటి నుండి రెండు రోజులపాటు జరిగే నేషనల్ స్పేస్ డే వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఇస్రో BASను పరిచయం చేసింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



