భీకర దాడులు.. 64 మంది మృతి

Friday, May 16, 2025 04:30 PM News
భీకర దాడులు.. 64 మంది మృతి

గాజాలో ఇజ్రాయెల్ మారణహోమాన్ని సృష్టిస్తోంది. వరుసగా మూడోరోజు భీకర దాడులకు పాల్పడింది. నిన్న రాత్రి నుంచి ఈరోజు తెల్లవారుజామున వరకు వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 64 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. 48 మృతదేహాలను ఇండోనేషియా ఆసుపత్రికి తరలించగా.. మరో 16 మృతదేహాలను నాజర్ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. 

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: