Breaking: గుంటూరులో పోలీసులపై రాళ్ళు, కర్రలతో దాడి.. ఉద్రిక్తత
Tuesday, March 25, 2025 08:38 AM News
_(24)-1742872030.jpeg)
గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. చిన్ని కృష్ణ అనే వ్యక్తి భూమి కబ్జా చేశాడని గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు గ్రామంలోకి రావడాన్ని ఓ యువకుడు వీడియో తీశాడు. దాంతో పోలీసులు ఆ యువకుడిపై దాడి చేశారు.
ఆగ్రహించిన గ్రామస్థులు పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి చేసి కొట్టారు. యువకుడిని కొట్టిన సీఐ క్షమాపణలు చెప్పాలంటూ స్థానికులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: