బరిలోకి INS విక్రాంత్.. పాక్ విచ్ఛిన్నం
Friday, May 9, 2025 08:14 AM News

పాకిస్తాన్ దుశ్చర్యతో ఇండియన్ నేవీ బరిలోకి దిగింది. ఈ మేరకు అరేబియా మహాసముద్రంలో మోహరించిన INS విక్రాంత్ యుద్ధంలోకి అడుగు పెట్టింది. పాకిస్తాన్ లోని ప్రధాన నగరమైన కరాచీని లక్ష్యంగా చేసుకొని విధ్వంసం సృష్టించింది. ఈ భీకరదాడిలో కరాచీపోర్ట్ చిన్నాభిన్నమయ్యింది. పాకిస్తాన్ లోని కరాచీ,ఓర్మారా ఓడరేవులపై విక్రాంత్ అనేక క్షిపణులు ప్రయోగించడంతో భారీమంటలు చెలరేగి ఓడరేవులు నాశనమయ్యాయి. దీంతో స్థానికప్రజలు భయంతో పరుగులు తీశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: