భారత ఆర్మీ కీలక ప్రకటన..!

Friday, May 9, 2025 12:52 PM News
భారత ఆర్మీ కీలక ప్రకటన..!

భారత ఆర్మీ పాక్ దాడులపై కీలక ప్రకటన చేసింది. పాక్ భారత్ సరిహద్దు వెంబడి దాడులు చేసింది. డ్రోన్ల సాయుధ సామాగ్రితో దాడులకు చేసి కాల్పులు విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించింది. ఈ మేరకు పాక్ డ్రోన్ల దాడులను భారత దళాలు సమర్ధంగా తిప్పికొట్టాయి. అంతేకాకుండా పాక్ కుట్రలకు దీటుగా స్పందిస్తూ... లాహోర్, పేషవర్, బహావల్ పూర్ లో భారత ఆర్మీ దాడులు విజయవంతంగా చేసింది. ఈ దాడులలో పాకిస్తాన్ నగరాలు దెబ్బతిన్నాయి.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: