భారత ఆర్మీ కీలక ప్రకటన..!
Friday, May 9, 2025 12:52 PM News

భారత ఆర్మీ పాక్ దాడులపై కీలక ప్రకటన చేసింది. పాక్ భారత్ సరిహద్దు వెంబడి దాడులు చేసింది. డ్రోన్ల సాయుధ సామాగ్రితో దాడులకు చేసి కాల్పులు విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించింది. ఈ మేరకు పాక్ డ్రోన్ల దాడులను భారత దళాలు సమర్ధంగా తిప్పికొట్టాయి. అంతేకాకుండా పాక్ కుట్రలకు దీటుగా స్పందిస్తూ... లాహోర్, పేషవర్, బహావల్ పూర్ లో భారత ఆర్మీ దాడులు విజయవంతంగా చేసింది. ఈ దాడులలో పాకిస్తాన్ నగరాలు దెబ్బతిన్నాయి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: