అమెరికా వస్తువులపై భారత్ ప్రతీకార సుంకాలు
Tuesday, May 13, 2025 02:03 PM News

అమెరికాకు చెందిన కొన్ని రకాల వస్తువులపై ప్రతీకార సుంకాలను విధించనున్నట్లు భారత్ ప్రపంచ వాణిజ్య సంస్థకు వెల్లడించింది. ముఖ్యంగా భారత్ స్టీల్, అల్యూమినియంపై విధించిన సుంకాలకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే కొన్ని ప్రత్యేకమైన అమెరికా వస్తువులపై రాయితీలను నిలిపివేసి దిగుమతి సుంకాలను పెంచనున్నట్లు అధికారులు తెలియజేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: