సెల్ఫీ మరణాల్లో మనమే టాప్
Tuesday, August 26, 2025 09:43 PM News
కొండలు, ఇతర ఎత్తైన నిర్మాణాల పైనుంచి పడిపోయి మృతి చెందిన వారిలో 46 శాతం మంది సెల్ఫీ తీసుకున్నవారేనని ఓ నివేదికలో తేలింది. ఆ నివేదిక ప్రకారం సెల్ఫీలు తీసుకొంటూ మరణించిన వారిలో భారత్ మొదటి స్థానంలో ఉంది. 'ది బార్బర్ లా ఫిల్మ్' అనే సంస్థ తన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. సెల్ఫీలు తీసుకుంటూ చనిపోయిన వారిలో మొదటి స్థానంలో ఇండియానే నిలవడం గమనార్హం
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)