నేటి నుంచి ఐసెట్ కౌన్సిలింగ్ ప్రారంభం
Wednesday, August 20, 2025 08:00 AM News
తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ సీట్ల భర్తీకి నేటి నుంచి ఐసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి ఈ రోజు (20.08.25) నుంచి 28 వరకు ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్లు బుక్ చేసుకోవచ్చు.
22 నుంచి ధ్రువపత్రాల పరిశీలన, 25 నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు మొదలవుతుంది. సెప్టెంబర్ 2న సీట్లను కేటాయిస్తారు. విద్యార్థులు ఫీజు చెల్లించి, సెప్టెంబర్ 2 నుంచి 5 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



