Breaking: ఏపిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
Monday, June 2, 2025 09:26 PM News
_(24)-1748879776.jpeg)
తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడిశలేరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ ను వెనకనుంచి కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కారు రాజమహేంద్రవరం నుంచి కాకినాడ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులను రాజమహేంద్రవరం కవలగొయ్యికి చెందిన వారిగా గుర్తించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: