కేసీఆర్ పిటిషన్ పై నేడు విచారణ
Thursday, August 21, 2025 07:44 AM News
కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన తప్పిదాలపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలని కోరుతూ మాజీ సీఎం కెసిఆర్, ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావులు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు బుధవారం విచారణకు స్వీకరించింది.
వీటిపై నేడు విచారణ జరుపనున్నట్టు కోర్టు ప్రకటించింది. కాళేశ్వరం కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ, కేసీఆర్, హరీశ్ రావు హైకోర్టును ఆశ్రయిస్తూ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



