ఇకపై మహిళలకు ఫ్రీగా రూ.70 వేలు

Sunday, June 22, 2025 03:00 PM News
ఇకపై మహిళలకు ఫ్రీగా రూ.70 వేలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు శుభవార్త అందింది. డ్వాక్రా మహిళల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం సరికొత్త పథకాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా మహిళలు వెదురు సాగు చేయనున్నారు. ఉపాధి హామీ పథకం కింద మొక్కలను ఉచితంగా అందిస్తారు.

అంతే కాకుండా సాగు కు అవసరమయ్యే ఖర్చులను కూడా ప్రభుత్వమే పూర్తిగా చెల్లిస్తుంది. దీంతో డ్వాక్రా మహిళలు రూ. 50 వేల నుంచి రూ. 70 వేల వరకు డబ్బులను సంపాదించవచ్చు.

బికినీల్లో అందమైన ఇండియన్ ఆంటీలు - ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: