నిరుద్యోగ యువతకు రూ.3 లక్షల ప్రభుత్వ రుణం.. రాయితీ కూడా..

Sunday, March 16, 2025 08:00 AM News
నిరుద్యోగ యువతకు రూ.3 లక్షల ప్రభుత్వ రుణం.. రాయితీ కూడా..

తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు మైనార్టీ నిరుద్యోగ యువతకు రూ.3 లక్షల వరకు స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేయనుంది. రాజీవ్ యువ వికాసం పథకం కింద ఈ రుణాలు అందించనుంది. ఇందుకు దరఖాస్తుల ప్రక్రియ రేపు(సోమవారం) ప్రారంభం కానుంది.

OBMMS ఆన్లైన్ పోర్టల్లో ఏప్రిల్ 5 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ పథకం కింద తీసుకున్న రుణంలో 60 శాతం నుంచి 80 శాతం వరకు రాయితీ ఇస్తారు. దాదాపు 5 లక్షల మందికి రూ.6వేల కోట్ల ఖర్చుతో ఈ రుణాలను అందించనుంది. http//tgobmms.cgg.gov.in/ వెబ్ సైట్ లో దరఖాస్తులు సమర్పించవచ్చు.

సినిమాలు లేకున్నా స్కిన్ షోలో తగ్గేదే లేదంటున్న పూనమ్ బాజ్వా

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: