రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్
Wednesday, May 28, 2025 04:12 PM News

రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 3 నెలల రేషన్ బియ్యం జూన్ నెలలోనే ఇవ్వనుంది. రానున్న వానాకాలంలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఆహార ధాన్యాల నిల్వ, రవాణాలో ఇబ్బందులు తలెత్తుతాయని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో 3 నెలల రేషన్ బియ్యం ఒకేసారి జూన్ నెలలో ఇవ్వాలని రాష్ట్రాలకు సూచించింది. కార్డుదారులు డీలర్ వద్ద ఈపాస్ యంత్రంలో మూడుసార్లు బయోమెట్రిక్ లేదా ఐరిస్ గుర్తింపు వేయాల్సి ఉంటుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: