Breaking: ఏపిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
Sunday, May 4, 2025 07:04 AM News
_(24)-1746322472.jpeg)
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీకొని ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒంగోలు మండలం కొప్పోలులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: