Breaking: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

Wednesday, May 21, 2025 11:34 AM News
Breaking: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయపురలోని మనుగలి సమీపంలో ప్రైవేటు బస్సు, కారు ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారులో ఉన్న ఐదుగురు బస్సులో ఉన్న ఒకరు మృతి చెందారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: