Breaking: బార్డర్ లో ప్రమాదం.. ఏడుగురు మృతి
Sunday, June 1, 2025 11:52 AM News
_(24)-1748758951.jpeg)
రష్యా-ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ మేరకు రైల్వే ట్రాక్ పై బ్రిడ్జి కూలడంతో ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. అంతేకాకుండా ఈ ప్రమాదంలో 30 మందికి పైగా గాయపడ్డారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యాన్ని అందించాలని అధికారులు ఆదేశించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: