వాహనదారులకు గుడ్ న్యూస్

Wednesday, June 18, 2025 01:18 PM News
వాహనదారులకు గుడ్ న్యూస్

ఫాస్టాగ్ పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.3 వేల తో ఫాస్టాగ్ వార్షిక పాస్ తీసుకుని 200 ట్రిప్పులు ప్రయాణించే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. ఈ నిర్ణయం ఆగస్టు 15 నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రానుంది. వాణిజ్యేతర వాహనాలైన కార్లు, జీపులు, వ్యాన్లకు కేంద్రం అవకాశం ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఏ రహదారిపై ప్రయాణించిన ఇది చెల్లుబాటు కానుంది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఎక్స్ వేదికగా తెలిపారు.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: