Breaking: మరో భూకంపం
Sunday, March 30, 2025 06:55 PM News
మరో దేశాన్ని భూకంపం వణికించింది. పసిఫిక్ ద్వీప దేశం టొంగాలో ఆదివారం భూమి కంపించింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ పత్రికలు కథనాల్లో పేర్కొన్నాయి. రిక్టర్ స్కేలుపై 7.1 మ్యాగ్నిట్యూడ్ తీవ్రత నమోదైనట్లు తెలిపాయి. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు పేర్కొన్నాయి. రెండు రోజుల క్రితం బ్యాంకాక్, మయన్మార్ లో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
