మహిళలకు గుడ్ న్యూస్
Saturday, May 24, 2025 10:54 PM News

ఏపీలోని మహిళలకు మరింత సాధికారత చేకూర్చేలా చంద్రబాబు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. డ్వాక్రా మహిళలకు మరిన్ని అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో డిజిటల్ లక్ష్మి పథకం తీసుకొస్తోంది. తమ ఇంటి ముందున్న చిన్న రూంలో ఈ కేంద్రం పెట్టుకుని మీ సేవా తరహాలో నిర్వహించుకోవచ్చు. దీనికోసం బ్యాంకు నుంచి రూ. 2 లక్షలు రుణం కూడా ఇస్తారు. ఇందుకోసం డిగ్రీ, ఆపై చదివిన డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళల్ని నియమించబోతోంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: