ఏపిలో మళ్ళీ కరోనా కలకలం

Friday, May 23, 2025 12:46 PM News
ఏపిలో మళ్ళీ కరోనా కలకలం

ఏపీలో మళ్ళీ కరోనా కలకలం మొదలైంది. కడపలో కరోనా పాజిటివ్ కేసు నమోదయింది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఓ వ్యక్తిని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో అతనికి కరోనా పాజిటివ్ గా వైద్యులు నిర్ధారించారు. అతనిని నంద్యాల జిల్లాకు చెందిన వ్యక్తిగా అధికారులు గుర్తించారు. నిన్న విశాఖలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: