పాకిస్థాన్-భారత్ ఉద్రిక్తతలు: రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ కీలక సూచన
Tuesday, May 6, 2025 08:29 AM News

పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్-భారత్ ఉద్రిక్తత పరిస్థితులు పెరిగిపోతున్నాయి. ఇరు దేశాలు యుద్ధానికి సిద్ధం అవుతున్నాయి. ఈ తరుణంలో కేంద్ర హోంశాఖ దేశంలోకి అన్ని రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. ఆయా రాష్ట్రాల్లోని పౌరులకు సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించాలని పేర్కొంది. యుద్ధ సమయంలో పౌరులు స్పందించాల్సిన తీరు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సూచించింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: