ఇండియన్ ఆర్మీపై కేంద్రం కీలక నిర్ణయం
Sunday, May 18, 2025 03:17 PM News

భారత సైన్యానికి ఆయుధాల కొనుగోలు అంశంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర సమయాల్లో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని నేరుగా కొనుగోలు చేసేందుకు సైన్యానికి అధికారం అప్పగించింది. ఈ క్రమంలో రూ.40వేల కోట్ల విలువైన ఆయుధాలను సైన్యం కొనుగోలు చేయనుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: