BREAKING NEWS: 11 మంది తెలుగు సెలబ్రిటీలపై కేసు నమోదు

Monday, March 17, 2025 06:56 PM News
BREAKING NEWS: 11 మంది తెలుగు సెలబ్రిటీలపై కేసు నమోదు

బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లపై తెలంగాణ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. 11 మంది సెలబ్రిటీలపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.

యాంకర్ శ్యామల, విష్ణుప్రియ, సుప్రిత, రీతూ చౌదరి, హర్షసాయి, టేస్టీ తేజ, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ తదితరులపై కేసులు నమోదయ్యాయి. అటు ఏపీలోనూ పలువురు యూట్యూబర్లపై పోలీసులు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: