జగన్ పై కేసు.. హైకోర్టులో క్వాష్ పిటిషన్
Wednesday, June 25, 2025 02:36 PM News
ఏపీ హైకోర్టులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. రెంటపాళ్లలో జగన్ పర్యటన సమయంలో కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో జగన్ పై కేసు నమోదు కాగా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు రేపు జగన్ పిటిషన్ పై విచారణ జరుపుతామని హైకోర్టు వెల్లడించింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
