మెట్రోపై కేబినెట్ కీలక నిర్ణయం

Friday, June 6, 2025 01:59 PM News
మెట్రోపై కేబినెట్ కీలక నిర్ణయం

హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మూడు కారిడార్ లలో మెట్రో ఫేజ్-2బీ విస్తరణకు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. కాగా రూ.19,579 కోట్లతో 86.1 కి.మీ.ల మేర మెట్రోను విస్తరించనున్నారు. ఈ అంశంలో భాగంగా కారిడార్-1 శంషాబాద్-ఫ్యూచర్ సిటీ(39.6 కి.మీ.లు) కారిడార్-2 జేబీఎస్-మేడ్చల్ (24.5 కి.మీ.లు) కారిడార్-3 జేబీఎస్-శామీర్ పేట్(22 కి.మీ.లు) వరకు మెట్రోను అభివృద్ధి చేయనున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: