ఇంటర్ అర్హతతో భారీ ఉద్యోగాలు

Sunday, May 25, 2025 03:48 PM News
ఇంటర్ అర్హతతో భారీ ఉద్యోగాలు

ఇంటర్ పాసై ఆర్మీలో ఉద్యోగాలు చేయాలనుకునే వారికి ఇది సువర్ణ అవకాశంగా చెప్పవచ్చు. ఆర్మీలో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోసం ఆర్మీ సంస్థ దరఖాస్తులు స్వీకరిస్తోంది. దీనికి ఇంటర్లో ఎంపీసీ పూర్తి చేసి 2025లో జేఈఈ మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు అర్హులు. ఇందులో 90 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.joinindiyaarmy.nic.in/ లో జూన్ 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మతి పోగొడుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోస్)

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: