ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి
Sunday, August 17, 2025 02:03 PM News
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నెల 20న ఉద్యోగ సంఘాలతో జాయింట్ స్టాఫ్ కౌన్సిలింగ్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. సచివాలయం కాన్ఫరెన్స్ హాల్ లో సాయంత్రం 3 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది.
ఈ భేటీకి హాజరుకావాలని 14 ఉద్యోగ సంఘాలు, అనుబంధ సంఘాలకు ప్రభుత్వ కార్యదర్శి విజయానంద్ లేఖలను పంపారు. ఈ భేటీలో ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై చర్చించనున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)