ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై కీలక నిర్ణయం
Friday, January 31, 2025 10:04 PM News
_(15)-1738336725.jpeg)
ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చింది. ఆ పథకంపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఏపీ బడ్జెట్ సమావేశాల తర్వాత ఈ పథకంపై ఓ స్పష్టత ఇవ్వనున్నారు. ఈ పథకం అమలుపై ఇప్పటికే సంబంధిత అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమై పలు సూచనలు చేశారు.
ఏపీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే ఈ పథకాన్ని అమలు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే వరకూ వేచి చూడాల్సిందే.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: