టెస్లా కోసం ఏపీ ప్రభుత్వం భూముల పరిశీలన
Sunday, March 16, 2025 02:17 PM News
అమెరికాకు చెందిన ఆటొమోటివ్ కంపెనీ టెస్లాను రాష్ట్రానికి రప్పించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. తిరుపతి జిల్లా మేనకూరు, సత్యవేడులోని శ్రీసిటీతో పాటు కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానంగా అభివృద్ధి చేస్తున్న క్రిస్ సిటీలో భూములను ప్రభుత్వం పరిశీలిస్తోంది.
ఈ మూడు ప్రాంతాలు చెన్నైకి 120 కిలో మీటర్ల దూరంలో ఉండటంతో పాటు విమానాశ్రయాలు, పోర్టులు, నేషనల్ హైవేలు దగ్గరగా ఉండటం కలిసొస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



