లిక్కర్ స్కాంలో మరో నిందితుడి అరెస్ట్
Tuesday, May 13, 2025 01:32 PM News
-1747123291.jpeg)
ఏపీ మద్యం కుంభకోణంలో మాజీ IAS అధికారి K.ధనుంజయ రెడ్డి, మిథున్ రెడ్డి, భారతి సిమెంట్ డైరెక్టర్ గోవిందప్ప ఆరోపణలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఈడీ అధికారులు విచారణను ముమ్మరం చేశారు. ఈ మేరకు లిక్కర్ స్కాంలో ఉన్న నిందితులు పరారీలో ఉండగా కీలక నిందితుడైన గోవిందప్పను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పక్క సమాచారంతో అధికారులు గాలింపు చర్యలు చేపట్టగా మైసూర్ లో అతడిని అరెస్టు చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: