డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్

Tuesday, May 6, 2025 01:00 PM News
డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్

ఏపిలో మెగా డీఎస్సీ 2025కి దరఖాస్తుల స్వీకరణ గడువు ఈ నెల 15తో ముగియనుంది. దరఖాస్తు చేసుకోని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వచ్చే నెల 6 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ డీఎస్సీ ద్వారా మొత్తం 16,347 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: