విమాన ప్రయాణికులకు అలర్ట్

Tuesday, May 13, 2025 09:42 AM News
విమాన ప్రయాణికులకు అలర్ట్

భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. అయినా కూడా పాక్ మళ్లీ జమ్మూకశ్మీర్ పై డ్రోన్లు వేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇండిగో సంస్థ ప్రయాణికులకు అలర్ట్ జారీ చేసింది. మొత్తం 6 నగరాలకు విమానాలను రద్దు చేసింది. జమ్మూ, అమృత్సర్, లేహ్, చండీగఢ్, రాజ్కోట్, శ్రీనగర్ కు వెళ్లాల్సిన విమానాలతో పాటు అక్కడి నుంచి రావాల్సిన విమానాలను రద్దు చేసినట్లు ప్రకటించింది.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: