నేటి నుంచి మారనున్న రైల్వే రూల్స్

Tuesday, July 15, 2025 08:00 AM News
నేటి నుంచి మారనున్న రైల్వే రూల్స్

భారతీయ రైల్వే ఇటీవల తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్ ను మార్చిన విషయం తెలిసిందే. ఈ రోజు నుంచి టికెట్ బుకింగ్స్ రూల్స్ లో ఈ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఐఆర్సీటి వెబ్ సైట్, యాప్ లో తత్కాల్ టికెట్లను బుక్ చేసుకునే సమయంలో ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి కానుంది. టికెట్ బుకింగ్ విధానంలో పారదర్శకతను తీసుకువచ్చేందుకు రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: