ఏపీ: ఒకే గ్రామంలో 200 మందికి క్యాన్సర్..

Saturday, March 22, 2025 09:46 PM News
ఏపీ: ఒకే గ్రామంలో 200 మందికి క్యాన్సర్..

తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో దాదాపు 200 మంది క్యాన్సర్ బారిన పడినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి కూడా అసెంబ్లీలో లేవనెత్తారు. దీంతో ఈ రోజు వైద్య సిబ్బంది గ్రామంలో పరీక్షలు నిర్వహించారు.

ఇప్పటికే 23 మంది క్యాన్సర్ బాధితులున్నట్లు కలెక్టర్ ప్రశాంతి వెల్లడించారు. ఈ ప్రాంతంలో నీరు, గాలి కాలుష్యం కావడంతో గ్రామస్థులకు ఈ పరిస్థితి వచ్చినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: