ముంబైలో హరిహర వీరమల్లు ఈవెంట్.. ముఖ్య అతిథి ఎవరంటే..

Wednesday, May 21, 2025 12:00 PM Entertainment
ముంబైలో హరిహర వీరమల్లు ఈవెంట్.. ముఖ్య అతిథి ఎవరంటే..

హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ తొలి పాన్ ఇండియా సినిమా. కాగా ఈ సినిమాను దేశవ్యాప్తంగా ప్రమోట్ చేయాలని భావిస్తున్నారు. దీనికోసం సల్మాన్ ఖాన్ ను గెస్ట్ గా పిలుస్తున్నారట. సల్లూభాయ్ వస్తే భారీ ఓపెనింగ్స్ వస్తాయని విజయం సాధించవచ్చని నిర్మాతలు భావిస్తున్నారట. కాగా ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ ఇద్దరూ ఈ చిత్రానికి దర్శకులుగా వ్యవహరించారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.

సినిమాలు లేకున్నా స్కిన్ షోలో తగ్గేదే లేదంటున్న పూనమ్ బాజ్వా

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: