ప్రాణం తీసిన ట్రాఫిక్..!

Sunday, August 10, 2025 09:21 PM Crime
ప్రాణం తీసిన ట్రాఫిక్..!

ట్రాఫిక్ కారణంగా ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటన ముంబైకి సమీపంలో చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని పాల్హర్ జిల్లాలో జరిగిన ఈ హృదయవిదారక ఘటన అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ట్రాఫిక్ కారణంగా ఓ మహిళ అర్ధాయుషుతోనే ప్రాణాన్ని విడిచింది. నేషనల్ హైవే 48పై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

ఆ వాహనాల మధ్య చిక్కుకుపోయిన అంబులెన్స్ లో 49 ఏళ్ల మహిళ మరణించింది. టైంకు హాస్పిటల్ కు తీసుకెళ్లకపోవడం వల్లే ఆమె మృతి చెందిందని డాక్టర్లు తెలిపారు.

బికినీల్లో అందమైన ఇండియన్ ఆంటీలు - ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: