అరటి పండు ఆశ చూపి మూడేళ్ల బాలికపై దారుణం

Friday, May 23, 2025 08:56 PM Crime
అరటి పండు ఆశ చూపి మూడేళ్ల బాలికపై దారుణం

అరటి పండు ఆశ చూపి మూడేళ్ల బాలికపై హత్యాచారం చేసిన దారుణ ఘటన కడపలో చోటుచేసుకుంది. కడప జిల్లాలోని మైలవరంలో బంధువుల పెళ్లికి మూడేళ్ల పాపతో కుటుంబ సభ్యులు వెళ్లారు. అక్కడ ఓ వ్యక్తి అరటి పండు ఆశ చూపి పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆపై చంపేశాడు. బాలిక కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: