ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

Wednesday, August 20, 2025 03:44 PM Crime
ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

మహారాష్ట్రలోని జల్గావ్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పొలంలో పనిచేస్తున్న ఐదుగురు వ్యక్తులు కరెంట్ షాక్ తో మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఆరేళ్ల బాలిక, ఎనిమిదేళ్ల బాలుడు, మరో వ్యక్తి ఉన్నారు. అయితే ఈ ఐదుగురు ఒకే కుటుంబానికి చెందినవారని స్థానికులు తెలిపారు. దీంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: