IPL 2025: నేడు డబుల్ ధమాకా
IPL 2025లో భాగంగా నేడు రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. అహ్మదాబాద్ వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు జరిగే పోరులో గుజరాత్, ఢిల్లీ తలపడనున్నాయి. మరోవైపు జైపూర్ వేదికగా రాత్రి 7.30 గంటలకు రాజస్థాన్, లక్నో మధ్య పోరు సాగనుంది.
IPL 2025లో భాగంగా నేడు రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. అహ్మదాబాద్ వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు జరిగే పోరులో గుజరాత్, ఢిల్లీ తలపడనున్నాయి. మరోవైపు జైపూర్ వేదికగా రాత్రి 7.30 గంటలకు రాజస్థాన్, లక్నో మధ్య పోరు సాగనుంది.