2027 వరల్డ్ కప్ ఆడటంపై స్పందించిన రోహిత్ శర్మ

Sports Published On : Tuesday, March 11, 2025 12:00 PM

2027 వరల్డ్ కప్ ఆడటంపై టీం ఇండియా కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ స్పందించారు. తాను ఆటను ఆస్వాదిస్తున్నంత కాలం జట్టులో కొనసాగాలనుకుంటున్నట్లు స్పష్టం చేశారు. '2027 వన్డే వరల్డ్ కప్ కు ఇంకా చాలా సమయం ఉంది. ఆ టోర్నీలో ఆడతానో లేదో ఇప్పుడే కచ్చితంగా చెప్పలేను." అని తెలిపారు.

ప్రస్తుతం నేను బాగా ఆడుతున్నా. టీమ్ కూడా నాతో ఆడటాన్ని ఇష్టపడుతోంది. ప్రస్తుతం జట్టు ఆడుతున్న తీరును చూస్తుంటే ఈ జట్టును వదలాలని అనిపించడం లేదని వెల్లడించారు.

బెడ్రూములో నగ్నంగా తీసుకున్న ఫోటోలు లీక్ - ఫుల్ గ్యాలరీ

See Full Gallery Here...