IPL 2025: ఫైనల్ వేదిక మార్పు..!

Sports Published On : Wednesday, May 14, 2025 09:00 AM

భారత్-పాక్ ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ మ్యాచ్ ల రీ షెడ్యూల్ ను బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జూన్ 3న నిర్వహించే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ వేదిక మారబోతున్నట్టు సమాచారం. తొలుత ఈ మ్యాచ్ ను ఈడెన్ గార్డెన్ వేదికగా జరుపుతామని ప్రకటించింది. ఐతే ఫైనల్ మ్యాచ్ ను ఈడెన్ గార్డెన్స్ వేదిక నుంచి అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియానికి మార్చబోతున్నట్లు సమాచారం. దీనిపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...