Big Breaking: ఛాంపియన్స్ కప్పుకొట్టిన భారత్
భారత్ మరో ఐసీసీ ట్రోఫీ సాధించింది. న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్లో గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా నిలిచింది. 252 పరుగుల లక్ష్య ఛేదనలో కెప్టెన్ రోహిత్ శర్మ 76 పరుగులతో రాణించారు.
శ్రేయస్ అయ్యర్ 48, అక్షర్ పటేల్ 29 రన్స్ చేశారు. ఆఖర్లో కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య టీమ్ ఇండియాను గెలిపించారు.