Big Breaking: ఛాంపియన్స్ కప్పుకొట్టిన భారత్

Sports Published On : Sunday, March 9, 2025 09:54 PM

భారత్ మరో ఐసీసీ ట్రోఫీ సాధించింది. న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్లో గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా నిలిచింది. 252 పరుగుల లక్ష్య ఛేదనలో కెప్టెన్ రోహిత్ శర్మ 76 పరుగులతో రాణించారు.

శ్రేయస్ అయ్యర్ 48, అక్షర్ పటేల్ 29 రన్స్ చేశారు. ఆఖర్లో కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య టీమ్ ఇండియాను గెలిపించారు. 

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...